Sunday 25 August 2013

మేధావులారా --మౌనం వీడండి --మీరు మాటలాడాలి -మీ మాటలు --' భారతి ' కి ఇప్పుడు ఎంతో అవుసరం .

200 సుధీర్గ పోరాటం తరువాత -
స్వాతంత్ర్యం వచ్చింది ? ఎవరికి ?
ప్రజలకా / పొలిటీషియన్లకా ?
రాత మారని ప్రజలకా ? రాజ్య మేలుతున్న రాజకీయాలకా ?
బాగు పడిందెవరు ? లాభ పడిందెవరు ?
భాధలలో ఉన్నదెవరు / బానిసలుగా మారినదెవరు ?
అధికార దాహం తో --కుల ,మతాల ,పెట్టుబడితో
అందలం ఎక్కి --విభజనలు --విద్వేషాలు పుట్టించి
ప్రజలకు ద్రోహం చేస్తున్నదెవరు ?
ఇదేనా ప్రజా స్వామ్యం / ఇదేనా స్వరాజ్యం ?
ఒక్కసారి ఆలోచించండి --
66 సంవస్త రాలలో -
66 కుంభకోణాలు --
200 ఏళ్ళలో బ్రిటీషు వాళ్ళు దోచుకున్నది ఎంత ?
స్వరాజ్య భారతం లో భారతీయులు దోచుకున్నదెంత (రాజకీయ నాయకులు )
ఇంచుమించుగా ---910,603,234,300,000 కోట్లు
అదే us dollar  లో అయితే --20.23 trillions aTa
 ఈ సొమ్ము తో దేసం లో అన్ని సాంఘీక సమస్యలన్నీ తీర్చేయవచ్చు
పేదరికం పూర్తిగా నిరూలించవచ్చు ,నిరుద్యోగం లేకుండా చెయ్యవచ్చు ,
అంతే కాదు రాత్రికి రాత్రి ఈ దేశాన్ని సూపర్ పవర్ గా మార్చవచ్చు
ఎంత దోచుకున్నారో చూడండి
ఇంకా మనం ,మేధావులు మౌనం గా ఉంటే ఎలా గ /
ఆలోచించండి --
all scams since 1947 --courtesy by paresh ratan kundu
scams will be published tomarow

No comments:

Post a Comment