Tuesday 29 January 2013

తల్లి కి రోజూ నమస్కారం చేస్తే --ఎంతో పుణ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి --!

" భూ ప్రదక్షిణ షట్కేన కాశీ యాత్రా యుతేన చ !
సేతు స్నాన శతైర్యచ్చ్ తత్ఫలం మాత్రువందనే !
భావం : తల్లికి నమస్కారం చేసినంత మాత్రాననే ,ఆరు సార్లు భూ ప్రదక్షిన చేసిన ఫలం లబిస్తుంది ,వేయి సార్లు
కాశీ యాత్ర కు వెల్లిన పుణ్యం దక్కుతుంది ,వందసార్లు సముద్ర స్నానం చెసిన ఫలితం దక్కుతుంది .